దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- July 06, 2019
మస్కట్: ఇంట్లో దూరి బంగారు ఆభరణాల్ని దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్తరన్ బతినా పోలీస్ కమాండ్, ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు నిందితులపై అభియోగాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్, ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







