దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- July 06, 2019
మస్కట్: ఇంట్లో దూరి బంగారు ఆభరణాల్ని దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్తరన్ బతినా పోలీస్ కమాండ్, ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు నిందితులపై అభియోగాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్, ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!