దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- July 06, 2019
మస్కట్: ఇంట్లో దూరి బంగారు ఆభరణాల్ని దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్తరన్ బతినా పోలీస్ కమాండ్, ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు నిందితులపై అభియోగాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్, ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!







