విజయ్ మాల్యా కు ఎదురుదెబ్బ
- July 12, 2019
ముంబయి: ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా తన ఆస్తుల జప్తులను నిలిపివేయాలని దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. గురువారం జస్టిస్ అఖిల్ ఖురేషి, జస్టిస్ ఎస్జే కథవాలాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేస్తున్న ఆస్తుల జప్తుపై స్టే ఇవ్వాలని మాల్యా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేగాక తనపై వేసిన పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ముద్రకు సంబంధించి చెల్లుబాటును సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చే వరకు రక్షణ కల్పించాలని ఇదే పిటిషన్లో కోరారు. దీన్ని ధర్మాసనం కొట్టివేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..