హైదరాబాద్:మెట్రో గుడ్ న్యూస్..
- July 18, 2019మెట్రో వచ్చాక భాగ్య నగర వాసులకు ప్రయాణం సులువైంది. ఎక్కడికైనా హ్యాపీగా వెళిపోతున్నారు. మరి కొన్న రూట్లలో కూడా మెట్రో వస్తే బావుంటుంది అని అనుకునే వారికి మరో శుభవార్త చెప్పింది మెట్రో. ఆగస్టు మాసం చివరి నుంచి హైటెక్ సిటీ- రాయదుర్గ్ మధ్య మెట్రో రైల్ నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ మార్గంలో చివరి టెస్ట్ రన్ నిర్వహిస్తున్నారు. ఐటీ వాసులు మెట్రో వరంగా మారింది. దీంతో ఈ మార్గంలో పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గ్కు 1.5 కిలోమీటర్లు కాగా, కారిడార్-3లో భాగంగా నాగోల్- రాయదుర్గ్ మధ్య రైళ్ల సర్వీసును పొడింగించనున్నారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు