తప్పిపోయిన తనయుడి కోసం తల్లడిల్లుతున్న తండ్రి
- July 18, 2019
షార్జా:తన కుమారుడు తప్పిపోవడంతో ఓ తండ్రి తల్లడిల్లుతున్నాడు. తప్పిపోయిన కుర్రాడి వయసు 15 ఏళ్ళు కాగా, అతని పేరు మొహమ్మద్ పర్వేజ్. అతని తండ్రి మొహమ్మద్ అఫ్తాబ్ అలామ్, తన కుమారుడి ఆచూకీ తెలిపినవారికి 5,000 దిర్హామ్లు బహుమతిగా అందిస్తానని ప్రకటించారు. పర్వేజ్, జులై 4వ తేదీ నుంచి కన్పించడంలేదు. మరోపక్క, పర్వేజ్ ఆచూకీ కోసం పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. పర్వేజ్ కుటుంబం ఇండియా నుంచి వచ్చి యూఏఈలో స్థిరపడింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







