తప్పిపోయిన 15 ఏళ్ళ బాలుడు క్షేమం
- July 19, 2019అజ్మన్:జులై 4 నుంచి ఆచూకీ కన్పించకుండా పోయిన 15 ఏళ్ళ బాలుడు మొహమ్మద్ పర్వేజ్ ఎట్టకేలకు దొరికాడు. అజ్మన్లో అతన్ని గుర్తించారు. అజ్మన్ ఆచూకీ తెలియడంతో అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అజ్మన్ పోలీసులు, పర్వేజ్ ఆచూకీని కనుగొని, అతన్ని పట్టుకున్నారు. పర్వేజ్ తండ్రి మొహమ్మద్ అఫ్తాబ్ అలామ్కి ఈ మేరకు సమాచారం అందించారు. అయితే, ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు.? అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా.? అనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. కాగా, కుమారుడి ఆచూకీ తెలిపినవారికి 5000 దిర్హామ్ల నజరానా కూడా ప్రకటించారు పర్వేజ్ తండ్రి.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన