తప్పిపోయిన 15 ఏళ్ళ బాలుడు క్షేమం
- July 19, 2019
అజ్మన్:జులై 4 నుంచి ఆచూకీ కన్పించకుండా పోయిన 15 ఏళ్ళ బాలుడు మొహమ్మద్ పర్వేజ్ ఎట్టకేలకు దొరికాడు. అజ్మన్లో అతన్ని గుర్తించారు. అజ్మన్ ఆచూకీ తెలియడంతో అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అజ్మన్ పోలీసులు, పర్వేజ్ ఆచూకీని కనుగొని, అతన్ని పట్టుకున్నారు. పర్వేజ్ తండ్రి మొహమ్మద్ అఫ్తాబ్ అలామ్కి ఈ మేరకు సమాచారం అందించారు. అయితే, ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు.? అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా.? అనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. కాగా, కుమారుడి ఆచూకీ తెలిపినవారికి 5000 దిర్హామ్ల నజరానా కూడా ప్రకటించారు పర్వేజ్ తండ్రి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







