18 మంది ఇండియన్స్ని అరెస్ట్ చేసిన ఇరాన్
- July 20, 2019అరేబియన్ గల్ఫ్లో ఇరాన్ సీజ్ చేసిన ఆయిల్ ట్యాంకర్కి సంబంధించి 18 మంది ఇండియన్లతోపాటు, పలువురు ఫిలిప్పీన్ క్రూని విడిపించేందుకు ఇండియా అలాగే ఫిలిప్పీన్ ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. భారత విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ మాట్లాడుతూ, ఇరాన్ ప్రభుత్వంతో తమ డిప్లమాట్స్ చర్చలు ప్రారంభించారనీ, 18 మంది ఇండియన్ క్రూ విడుదలకు ప్రయత్నిస్తున్నారనీ పేర్కొన్నారు. మనీలా డిపార్ట్మెంట్ ఆఫారిన్ ఎఫైర్స్ కూడా తమ దేశ అంబాసిడర్లు ఇరాన్ అథారిటీస్తో చర్చలు కొనసాగిస్తున్నారని తెలిపింది. క్రూ సిబ్బందికి గాయాలపై ఎలాంటి సమాచారం లేదని ఫిలిప్పీన్ ఫారిన్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ సరాహ్ లౌ అరియోలా చెప్పారు.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు