సౌదీ అరేబియా లో రోడ్డు ప్రమాదం...ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి
- July 21, 2019తెలంగాణ:జన్నారం మండలంలోని రోటిగూడకు చెందిన ఉప్పు మల్లేష్ (40) సౌదీ అరేబియా లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మల్లేష్ బ్రతుకుదెరువు నిమిత్తం మూడు సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా వెళ్ళాడు. మల్లేష్కు భార్య భాగ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లేష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనే వార్త వినగానే బంధుమిత్రులు, భార్య, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా తెప్పించాలని కోరారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!