సౌదీ అరేబియా లో రోడ్డు ప్రమాదం...ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి
- July 21, 2019
తెలంగాణ:జన్నారం మండలంలోని రోటిగూడకు చెందిన ఉప్పు మల్లేష్ (40) సౌదీ అరేబియా లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మల్లేష్ బ్రతుకుదెరువు నిమిత్తం మూడు సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా వెళ్ళాడు. మల్లేష్కు భార్య భాగ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లేష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనే వార్త వినగానే బంధుమిత్రులు, భార్య, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా తెప్పించాలని కోరారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..