299 మంది వలస టీచర్ల ఉద్యోగాలు ఔట్
- July 22, 2019కువైట్ సిటీ: కువైటైజేషన్లో భాగంగా గత అకడమియ్ ఇయర్లో మొత్తం 299 మంది వలస టీచర్లు ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇస్లామిక్ ఎడ్యుకేషన్, కంప్యూటర్, సోషల్ స్టడీస్ ప్రాక్టికల్ స్టడీస్ విభాగాల్లో రీప్లేస్మెంట్ నేపథ్యంలో ఈ తొలగింపు జరిగింది. 275 మంది కువైటీ టీచర్లను వీరి స్థానాల్లో నియమించారు. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి గ్రాడ్యుయేట్స్ అయిన కువైటీలకు ఈ ఉద్యోగాలు దక్కాయి. ఎడ్యుకేషనల్ డిస్ట్రిక్ట్స్ ద్వారా నియమించినవారు కూడా ఇందులో వున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ