299 మంది వలస టీచర్ల ఉద్యోగాలు ఔట్
- July 22, 2019
కువైట్ సిటీ: కువైటైజేషన్లో భాగంగా గత అకడమియ్ ఇయర్లో మొత్తం 299 మంది వలస టీచర్లు ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇస్లామిక్ ఎడ్యుకేషన్, కంప్యూటర్, సోషల్ స్టడీస్ ప్రాక్టికల్ స్టడీస్ విభాగాల్లో రీప్లేస్మెంట్ నేపథ్యంలో ఈ తొలగింపు జరిగింది. 275 మంది కువైటీ టీచర్లను వీరి స్థానాల్లో నియమించారు. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి గ్రాడ్యుయేట్స్ అయిన కువైటీలకు ఈ ఉద్యోగాలు దక్కాయి. ఎడ్యుకేషనల్ డిస్ట్రిక్ట్స్ ద్వారా నియమించినవారు కూడా ఇందులో వున్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!