ఇమ్మోరల్ యాక్ట్స్: 15 మంది అరెస్ట్
- July 22, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, మస్కట్లోని ఓ అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో 15 మంది మహిళల్ని అరెస్ట్ చేశారు. వీరిపై ఇమ్మోరల్ యాక్ట్స్కి పాల్పడుతున్నట్లు కేసులు నమోదు చేశారు. అరెస్టయినవారంతా వలసదారులేనని అధికారులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్ పోలీస్ కమాండ్ 15 మంది మహిళల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, వీరిలో ఆఫ్రికా మరియు ఆసియా దేశాలకు చెందిన మహిళలు వున్నారనీ, వీరంతా ఇమ్మోరల్ యాక్ట్లకు పాల్పడుతున్నారని ఆ ప్రకటనలో వివరించారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







