ట్రాఫిక్ ఉల్లంఘనలు: వలసదారుడికి 1.14 మిలియన్ దిర్హామ్ల జరీమానా
- July 26, 2019
ఆసియాకి చెందిన వసలదారుడిని షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై 106 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ ఉల్లంఘనలకు సంబంధించి 1.138 మిలియన్ దిర్హామ్లు జరీమానా చెల్లించాల్సి వుంది. 31 ఏళ్ళ డ్రైవర్, ప్రయాణీకుల్ని చట్ట వ్యతిరేకంగా తన వహనంలో ఎక్కించుకుంటుండగా గుర్తించిన పోలీస్ పెట్రోల్, నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. జులై 24న నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, విచారణలో అతను 106 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలిందని వాసిత్ పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ కాస్ముల్ చెప్పారు. వాహనదారులు రోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!
- ఏక్ పెడ్ మా కే నామ్..కువైట్ లో మొక్కలు నాటిన భారత రాయబారి..!!
- అల్-సఫ్లియా సమీపంలో నౌకల వినియోగంపై సర్క్యులర్ జారీ..!!









