ట్రాఫిక్ ఉల్లంఘనలు: వలసదారుడికి 1.14 మిలియన్ దిర్హామ్ల జరీమానా
- July 26, 2019
ఆసియాకి చెందిన వసలదారుడిని షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై 106 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ ఉల్లంఘనలకు సంబంధించి 1.138 మిలియన్ దిర్హామ్లు జరీమానా చెల్లించాల్సి వుంది. 31 ఏళ్ళ డ్రైవర్, ప్రయాణీకుల్ని చట్ట వ్యతిరేకంగా తన వహనంలో ఎక్కించుకుంటుండగా గుర్తించిన పోలీస్ పెట్రోల్, నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. జులై 24న నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, విచారణలో అతను 106 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలిందని వాసిత్ పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ కాస్ముల్ చెప్పారు. వాహనదారులు రోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!