అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఒమనీ ఫ్యామిలీ

- August 03, 2019 , by Maagulf
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఒమనీ ఫ్యామిలీ

మస్కట్‌:ఐదుగురు సభ్యులున్న ఒమనీ కుటుంబం ఒకటి ప్రాణాలు కోల్పోయింది. వారి మృతదేహాల్ని పోలీసులు కనుగొన్నారు. విలాయత్‌ బిడాలో ఈ ఘటన జరిగింది. వారు నివసిస్తున్న ఇంట్లోనే మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక పరిశీలన అనంతరం, పోలీసులు, ఒమనీ కుటుంబాన్ని హత్య చేసినట్లు తేల్చారు. తల్లి, తండ్రి, ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ్డారు. హత్య ఎందుకు జరిగింది.? అనే విషయమై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com