అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఒమనీ ఫ్యామిలీ
- August 03, 2019
మస్కట్:ఐదుగురు సభ్యులున్న ఒమనీ కుటుంబం ఒకటి ప్రాణాలు కోల్పోయింది. వారి మృతదేహాల్ని పోలీసులు కనుగొన్నారు. విలాయత్ బిడాలో ఈ ఘటన జరిగింది. వారు నివసిస్తున్న ఇంట్లోనే మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక పరిశీలన అనంతరం, పోలీసులు, ఒమనీ కుటుంబాన్ని హత్య చేసినట్లు తేల్చారు. తల్లి, తండ్రి, ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ్డారు. హత్య ఎందుకు జరిగింది.? అనే విషయమై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







