అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఒమనీ ఫ్యామిలీ
- August 03, 2019
మస్కట్:ఐదుగురు సభ్యులున్న ఒమనీ కుటుంబం ఒకటి ప్రాణాలు కోల్పోయింది. వారి మృతదేహాల్ని పోలీసులు కనుగొన్నారు. విలాయత్ బిడాలో ఈ ఘటన జరిగింది. వారు నివసిస్తున్న ఇంట్లోనే మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక పరిశీలన అనంతరం, పోలీసులు, ఒమనీ కుటుంబాన్ని హత్య చేసినట్లు తేల్చారు. తల్లి, తండ్రి, ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ్డారు. హత్య ఎందుకు జరిగింది.? అనే విషయమై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







