బస్ల వినియోగంపై వలసదారులు అప్రమత్తం
- August 03, 2019కువైట్: దేశంలో బస్లను వినియోగిస్తోన్న కమ్యూటర్స్, బస్ స్టాప్స్లో కనీస సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సరైన సీటింగ్ లేకపోవడం, షేడ్స్ కూడా సరిగా లేకపోవడంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది ప్రయాణీకులకి. ట్రాఫిక్ జామ్స్ తగ్గించే క్రమంలో పబ్లిక్ సర్వీసెస్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచన మంచిదే అయినా, వలసదారులు ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది. లేకపోతే, తీవ్రమైన ఎండలతో బస్ స్టాప్స్లో వెతలు తప్పవు.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం