బస్ల వినియోగంపై వలసదారులు అప్రమత్తం
- August 03, 2019
కువైట్: దేశంలో బస్లను వినియోగిస్తోన్న కమ్యూటర్స్, బస్ స్టాప్స్లో కనీస సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సరైన సీటింగ్ లేకపోవడం, షేడ్స్ కూడా సరిగా లేకపోవడంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది ప్రయాణీకులకి. ట్రాఫిక్ జామ్స్ తగ్గించే క్రమంలో పబ్లిక్ సర్వీసెస్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచన మంచిదే అయినా, వలసదారులు ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది. లేకపోతే, తీవ్రమైన ఎండలతో బస్ స్టాప్స్లో వెతలు తప్పవు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!







