జమ్మూకాశ్మీర్లో 144 సెక్షన్ అమలు
- August 05, 2019
జమ్మూకాశ్మీర్లో అర్ధరాత్రి తర్వాత పరిణామాలు మారిపోయాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్రమంతటా భద్రతా అధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాష్ట్రమంతా 144 సెక్షన్ విధిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ సభలు, ప్రదర్శనలకు అనుమతి నిరాకరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతో పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కిష్టావర్, రాజౌరి, రాంబస్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించగా, పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతో పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. శ్రీనగర్తో పాటు జమ్మూ, రెశాయ్, దోడా జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







