ఒమన్లో ఈద్ అల్ అదా సెలవుల ప్రకటన
- August 05, 2019
మస్కట్:ఈద్ అల్ అదా సెలవుల్ని ఒమన్లో ప్రకటించారు. ఆదివారం నుంచి గురువారం వరకు పబ్లిక్ సెక్టార్కి సెలవుల్ని ప్రకటించారు. సుల్తాన్ కబూస్ ఆదేశాల నేపథ్యంలో అద్ అల్ అదా సెలవుల్ని ప్రకటిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. అధికారికంగా పబ్లిక్ సెక్టార్లో వర్కింగ్ అవర్స్ తిరిగి ఆగస్ట్ 18 నుంచి ప్రారంభమవుతాయి. ప్రైవేట్ సెక్టార్కి ఆగస్ట్ 11 నుంచి 15 ఆగస్ట్ వరకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







