430 మంది ఖైదీల విడుదలకు ఆదేశించిన షేక్ మొహమ్మద్
- August 05, 2019యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 430 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈద్ అల్ అదాని పురస్కరించుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 669 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. కాగా, దుబాయ్ అటార్నీ జనరల్ ఛాన్సలర్ ఇస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ మాట్లాడుతూ, పబ్లిక్ ప్రాసిక్యూషన్, జనరల& ఐడరెక్టరేట్ ఆఫ్ దుబాయ్ పోలీస్ అలాగే సంబంధిత అథారిటీస్తో ఈ క్షమాభిక్ష డెసిషన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్