430 మంది ఖైదీల విడుదలకు ఆదేశించిన షేక్‌ మొహమ్మద్‌

- August 05, 2019 , by Maagulf
430 మంది ఖైదీల విడుదలకు ఆదేశించిన షేక్‌ మొహమ్మద్‌

యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, 430 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈద్‌ అల్‌ అదాని పురస్కరించుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, యూఏఈ ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ 669 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. కాగా, దుబాయ్‌ అటార్నీ జనరల్‌ ఛాన్సలర్‌ ఇస్సామ్‌ ఇస్సా అల్‌ హుమైదాన్‌ మాట్లాడుతూ, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌, జనరల& ఐడరెక్టరేట్‌ ఆఫ్‌ దుబాయ్‌ పోలీస్‌ అలాగే సంబంధిత అథారిటీస్‌తో ఈ క్షమాభిక్ష డెసిషన్‌ని ఇంప్లిమెంట్‌ చేసేందుకు తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com