జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్ తుదిశ్వాస విడిచారు

- January 06, 2016 , by Maagulf
జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్ తుదిశ్వాస విడిచారు

జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్ అధికారపార్టీ ప్రోగ్రెసివ్ డెమెక్రటిక్ పార్టీ నేతలతోపాటు ప్రతిపక్షాలు కూడా సయీద్ మృతికి సంతాపం ప్రకటించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com