నిజామాబాద్ ex MP కల్వకుంట్ల కవితని కలిసిన TRS ఖతార్‌ ఆర్గనైజింగ్ సెక్రటరీ

- August 06, 2019 , by Maagulf
నిజామాబాద్ ex MP కల్వకుంట్ల కవితని కలిసిన TRS ఖతార్‌ ఆర్గనైజింగ్ సెక్రటరీ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ex MP కల్వకుంట్ల కవితని కలిసిన TRS ఖతార్‌ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు కోరం నరేష్.

ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి చెప్పారు. గల్ఫ్ దేశాలలో మరణించిన వారి  కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందులు ఎదురవ్వడం మరియు వారి భార్య పిల్లలు, తల్లిదండ్రులు వారి కుటుంబం లో పెద్ద దిక్కును కోల్పోయి అనాధాలుగా మిగిలిపోతున్నారు ఆర్థిక ఇబ్బందులు తో అప్పుల పాలు అవుతున్నారు, వారికి ప్రభుత్వం ఆదుకోవాలని చనిపోయిన కుటుంబ నికి ఏక్షగ్రేషయా ఇవ్వాలని , తెలంగాణ రాష్ట్ర  నుండి గల్ఫ్ కార్మికులు ఎక్కవగా వున్నారు కావున  NRI పాలసీ అమలు చేయాలని కోరడం జరిగింది.

 

--రాజ్ కుమార్ వణంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్‌)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com