నిజామాబాద్ ex MP కల్వకుంట్ల కవితని కలిసిన TRS ఖతార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ
- August 06, 2019
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ex MP కల్వకుంట్ల కవితని కలిసిన TRS ఖతార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు కోరం నరేష్.
ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి చెప్పారు. గల్ఫ్ దేశాలలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందులు ఎదురవ్వడం మరియు వారి భార్య పిల్లలు, తల్లిదండ్రులు వారి కుటుంబం లో పెద్ద దిక్కును కోల్పోయి అనాధాలుగా మిగిలిపోతున్నారు ఆర్థిక ఇబ్బందులు తో అప్పుల పాలు అవుతున్నారు, వారికి ప్రభుత్వం ఆదుకోవాలని చనిపోయిన కుటుంబ నికి ఏక్షగ్రేషయా ఇవ్వాలని , తెలంగాణ రాష్ట్ర నుండి గల్ఫ్ కార్మికులు ఎక్కవగా వున్నారు కావున NRI పాలసీ అమలు చేయాలని కోరడం జరిగింది.
--రాజ్ కుమార్ వణంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు