నిజామాబాద్ ex MP కల్వకుంట్ల కవితని కలిసిన TRS ఖతార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ
- August 06, 2019తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ex MP కల్వకుంట్ల కవితని కలిసిన TRS ఖతార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు కోరం నరేష్.
ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి చెప్పారు. గల్ఫ్ దేశాలలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందులు ఎదురవ్వడం మరియు వారి భార్య పిల్లలు, తల్లిదండ్రులు వారి కుటుంబం లో పెద్ద దిక్కును కోల్పోయి అనాధాలుగా మిగిలిపోతున్నారు ఆర్థిక ఇబ్బందులు తో అప్పుల పాలు అవుతున్నారు, వారికి ప్రభుత్వం ఆదుకోవాలని చనిపోయిన కుటుంబ నికి ఏక్షగ్రేషయా ఇవ్వాలని , తెలంగాణ రాష్ట్ర నుండి గల్ఫ్ కార్మికులు ఎక్కవగా వున్నారు కావున NRI పాలసీ అమలు చేయాలని కోరడం జరిగింది.
--రాజ్ కుమార్ వణంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం