నిజామాబాద్ ex MP కల్వకుంట్ల కవితని కలిసిన TRS ఖతార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ
- August 06, 2019
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ex MP కల్వకుంట్ల కవితని కలిసిన TRS ఖతార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు కోరం నరేష్.
ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి చెప్పారు. గల్ఫ్ దేశాలలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందులు ఎదురవ్వడం మరియు వారి భార్య పిల్లలు, తల్లిదండ్రులు వారి కుటుంబం లో పెద్ద దిక్కును కోల్పోయి అనాధాలుగా మిగిలిపోతున్నారు ఆర్థిక ఇబ్బందులు తో అప్పుల పాలు అవుతున్నారు, వారికి ప్రభుత్వం ఆదుకోవాలని చనిపోయిన కుటుంబ నికి ఏక్షగ్రేషయా ఇవ్వాలని , తెలంగాణ రాష్ట్ర నుండి గల్ఫ్ కార్మికులు ఎక్కవగా వున్నారు కావున NRI పాలసీ అమలు చేయాలని కోరడం జరిగింది.
--రాజ్ కుమార్ వణంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







