బహ్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
- August 09, 2019
బహ్రెయిన్:భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహ్రెయిన్లో పర్యటించనున్నారు. బహ్రెయిన్లోని భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకు ఈ విషయమై పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం అందినట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెలాఖరులో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో నరేంద్ర మోడీ, బహ్రెయిన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. భారత దేశ ప్రధానిగా రెండో సారి అవకాశం దక్కించుకున్న నరేంద్ర మోడీ రాక కోసం బహ్రెయిన్లోని బీజేపీ మద్దతుదారులతోపాటు, భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







