శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్
- August 09, 2019హైదరాబాద్: కశ్మీర్పై నిర్ణయం తర్వాత ఉగ్రదాడులు జరగొచ్చంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్పై నిర్ణయం తర్వాత సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు సిద్ధమయ్యాయని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దాంతో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ హెచ్చరికలతోపాటు, స్వాతంత్య్ర దినోత్సవం కూడా సమీపిస్తుండటంతో పోలీసులు రాష్ట్రంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు