బస్, కారు ఢీ: 21 మంది కార్మికులకు గాయాలు
- August 14, 2019దుబాయ్:21 మంది బ్లూ కాలర్డ్ వర్కర్స్ ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముహౌసినాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాద బాధితుల్ని అల్ నహ్దాలోని ఎన్ఎంసి హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారికి 18 మంది మెడికల్ స్టాఫ్ వైద్య చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గాయపడ్డవారిలో ఒక ఇండియన్ కూడా వున్నారు. 8 మంది బంగ్లాదేశీలు, ఆరుగురు నేపాలీయులు, నలుగురు పాకిస్తానీయులు, ఒక కెన్యన్, ఒక గాంబియన్ కూడా వున్నట్లు అధికారులు తెలిపారు. 19 మంది పేషెంట్లకు తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయనీ, ఇద్దరికి ఓ మోస్తరు గాయాలయ్యాయనీ, ఒకరికి సీరియస్గా వుందని వైద్యులు వివరించారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!