ఢిల్లీ:ఎర్ర కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ
- August 15, 2019
ఢిల్లీలో 73వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ…. ఎర్ర కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ… దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్స శుభాకాంక్షలతో పాటు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మోదీ.దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల వీరత్వాన్ని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







