ఢిల్లీ:ఎర్ర కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ
- August 15, 2019
ఢిల్లీలో 73వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ…. ఎర్ర కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ… దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్స శుభాకాంక్షలతో పాటు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మోదీ.దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల వీరత్వాన్ని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..