ఓనమ్ సందర్భంగా యూఏఈ నుంచి కేరళకు ప్రత్యేక విమానాలు
- August 21, 2019కేరళలో ప్రముఖ ఫెస్టివల్స్లో ఒకటైన ఓనమ్ సందర్భంగా యూఏఈ నుంచి కేరళకు ఎయిర్ ఇండియా శ్రీక్స్ప్రెస్ ప్రత్యేక విమానాల్ని నడపబోతోంది. ప్రస్తుతం నడుస్తున్న రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ఈ కొత్త విమానాలు ప్రయాణీకులకు సేవలందిస్తాయి. అబుదాబీ నుంచి తిరువనంతపురం, కోచి విమానాశ్రయాలకు విమానల్ని నడపనున్నారు. సెప్టెంబర్ 6 ఉదయం 5 గంటలకు ఈ విమానాలు స్టార్ట్ అవుతాయని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిథులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఓనమ్ ఫెస్టివల్ సెప్టెంబర్ 13తో ముగుస్తుంది. ఓనమ్ సీజన్ సందర్భంగా పలు గల్ఫ్ దేశాలు కేరళకు ప్రత్యేకంగా విమానాలు నడపనున్నాయి.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..