ఓనమ్ సందర్భంగా యూఏఈ నుంచి కేరళకు ప్రత్యేక విమానాలు
- August 21, 2019
కేరళలో ప్రముఖ ఫెస్టివల్స్లో ఒకటైన ఓనమ్ సందర్భంగా యూఏఈ నుంచి కేరళకు ఎయిర్ ఇండియా శ్రీక్స్ప్రెస్ ప్రత్యేక విమానాల్ని నడపబోతోంది. ప్రస్తుతం నడుస్తున్న రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ఈ కొత్త విమానాలు ప్రయాణీకులకు సేవలందిస్తాయి. అబుదాబీ నుంచి తిరువనంతపురం, కోచి విమానాశ్రయాలకు విమానల్ని నడపనున్నారు. సెప్టెంబర్ 6 ఉదయం 5 గంటలకు ఈ విమానాలు స్టార్ట్ అవుతాయని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిథులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఓనమ్ ఫెస్టివల్ సెప్టెంబర్ 13తో ముగుస్తుంది. ఓనమ్ సీజన్ సందర్భంగా పలు గల్ఫ్ దేశాలు కేరళకు ప్రత్యేకంగా విమానాలు నడపనున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!