ఓనమ్ సందర్భంగా యూఏఈ నుంచి కేరళకు ప్రత్యేక విమానాలు
- August 21, 2019
కేరళలో ప్రముఖ ఫెస్టివల్స్లో ఒకటైన ఓనమ్ సందర్భంగా యూఏఈ నుంచి కేరళకు ఎయిర్ ఇండియా శ్రీక్స్ప్రెస్ ప్రత్యేక విమానాల్ని నడపబోతోంది. ప్రస్తుతం నడుస్తున్న రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ఈ కొత్త విమానాలు ప్రయాణీకులకు సేవలందిస్తాయి. అబుదాబీ నుంచి తిరువనంతపురం, కోచి విమానాశ్రయాలకు విమానల్ని నడపనున్నారు. సెప్టెంబర్ 6 ఉదయం 5 గంటలకు ఈ విమానాలు స్టార్ట్ అవుతాయని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిథులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఓనమ్ ఫెస్టివల్ సెప్టెంబర్ 13తో ముగుస్తుంది. ఓనమ్ సీజన్ సందర్భంగా పలు గల్ఫ్ దేశాలు కేరళకు ప్రత్యేకంగా విమానాలు నడపనున్నాయి.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







