యూఏఈ వర్క్ పర్మిట్ ఫ్రాడ్ 17 మంది అరెస్ట్
- August 30, 2019
వివిధ దేశాలకు సంబంధించిన 17 మంది అనుమానితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్, తహ్సీల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్కి సంబంధించిన ఫ్రాడ్ మరియు ఉల్లంఘనల నేపథ్యంలో నిందితులుగా చేర్చింది. ఇతరులకు సంబంధించిన వర్క్ పర్మిట్స్ విషయమై తక్కువ మొత్తంలో డ్యూ ఫీజులు చెల్లించడం అలాగే ప్రస్తుత చట్టాల్ని ఉల్లంఘించినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీకి సంబంధించిన ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఇలాంటి ఉల్లంఘనలను తేలిగ్గానే గుర్తు పడుతుందని, నిందితులు తప్పించుకోలేరని మినిస్ట్రీ సపోర్ట్ సర్వీసెస్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మొహమ్మద్ సక్ర్ అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







