యూఏఈ వర్క్ పర్మిట్ ఫ్రాడ్ 17 మంది అరెస్ట్
- August 30, 2019వివిధ దేశాలకు సంబంధించిన 17 మంది అనుమానితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్, తహ్సీల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్కి సంబంధించిన ఫ్రాడ్ మరియు ఉల్లంఘనల నేపథ్యంలో నిందితులుగా చేర్చింది. ఇతరులకు సంబంధించిన వర్క్ పర్మిట్స్ విషయమై తక్కువ మొత్తంలో డ్యూ ఫీజులు చెల్లించడం అలాగే ప్రస్తుత చట్టాల్ని ఉల్లంఘించినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీకి సంబంధించిన ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఇలాంటి ఉల్లంఘనలను తేలిగ్గానే గుర్తు పడుతుందని, నిందితులు తప్పించుకోలేరని మినిస్ట్రీ సపోర్ట్ సర్వీసెస్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మొహమ్మద్ సక్ర్ అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం