దుబాయ్లో కొత్త నైట్ బస్ సర్వీస్ ప్రారంభించనున్న ఆర్టిఎ
- August 30, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్తగా నైట్ పబ్లిక్ బస్ రూట్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. కాగా, 11 ఇతర రూట్స్కి సంబంధించి కనెక్టివిటీని పెంచనున్నట్లు కూడా ఆర్టిఎ అధికారులు వివరించారు. ఎన్30 పేరుతో నైట్ బస్, డ్రాగన్ మార్ట్ 2 (ఇంటర్నేషనల్ సిటీ) నుంచి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు రష్దియా మెట్రో స్టేసన్ మీదుగా వెళుతుందని చెప్పారు అధికారులు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ బస్ సర్వీస్ అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







