దుబాయ్లో కొత్త నైట్ బస్ సర్వీస్ ప్రారంభించనున్న ఆర్టిఎ
- August 30, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్తగా నైట్ పబ్లిక్ బస్ రూట్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. కాగా, 11 ఇతర రూట్స్కి సంబంధించి కనెక్టివిటీని పెంచనున్నట్లు కూడా ఆర్టిఎ అధికారులు వివరించారు. ఎన్30 పేరుతో నైట్ బస్, డ్రాగన్ మార్ట్ 2 (ఇంటర్నేషనల్ సిటీ) నుంచి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు రష్దియా మెట్రో స్టేసన్ మీదుగా వెళుతుందని చెప్పారు అధికారులు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ బస్ సర్వీస్ అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!







