ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శితం కానున్న ఖతార్ 2022 వరల్డ్ కప్ లోగో
- September 02, 2019ఇంటర్నేషనల్ డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా ఖతార్ వరల్డ్ కప్ 2020 లోగోని ప్రపంచమంతా తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దోహా సహా పలు ప్రాంతాల్లోని ప్రముఖ నిర్మాణాలపై వరల్డ్ కప్ లోగో దర్శనమివ్వనున్నట్లు సుప్రీం కమిటీ పేర్కొంది. దోహాలోని కటారా యాంపి థియేటర్, సౌక్ వాకిఫ్, షెరటాన్ హోటల్, టార్చ్ దోహా, దోహా టవర్, జుబారాహ్ ఫోర్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బిల్డింగ్లలో ఈ లోగోని తిలకించచ్చు. మరోపక్క కువైట్ (కువైట్ టవర్స్), మస్కట్ (ఒపెరా హౌస్) అలాగే మస్కట్, బీరట్, అమ్మాన్, అల్జీరియా, ట్యునీషియా, రబత్, ఇరాక్, అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, మెక్సికో, ఇంగ్లాండ్ తదితర ప్రాంతాల్లో కూడా ఖతార్ లోగో కనిపిస్తుంది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇండియాలోని ముంబైలోగల బబుల్నాథ్ జంక్షన్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్