రస్ అల్ ఖైమః లో ఘనంగా జరుపుకున్న 'వినాయక చవితి' వేడుకలు
- September 04, 2019రస్ అల్ ఖైమః:రస్ అల్ ఖైమఃలోని 'హిట్ ఏస్' గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి పండుగ జరుపుకున్నారు.ఆఫీస్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణపతికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంబరాల్లో బొక్క సత్యనారాయణ(హిట్ ఏస్-సి.ఈ.ఓ),బొక్క హితేష్(హిట్ ఏస్-మేనేజింగ్ డైరెక్టర్) మరియు కుటుంబసభ్యులు,కార్మికులు పాల్గొన్నారు.పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేశారు.
గత రాత్రి షార్జాలోని కార్నిష్ లో గణపతిని నిమర్జనం చేసారు.ఈ నిమర్జనంలో 100 మంది పైగా కార్మికులు పాల్గొని కార్యక్రమాన్నివిజయవంతం చేశారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు