రస్ అల్ ఖైమః లో ఘనంగా జరుపుకున్న 'వినాయక చవితి' వేడుకలు
- September 04, 2019
రస్ అల్ ఖైమః:రస్ అల్ ఖైమఃలోని 'హిట్ ఏస్' గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి పండుగ జరుపుకున్నారు.ఆఫీస్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణపతికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంబరాల్లో బొక్క సత్యనారాయణ(హిట్ ఏస్-సి.ఈ.ఓ),బొక్క హితేష్(హిట్ ఏస్-మేనేజింగ్ డైరెక్టర్) మరియు కుటుంబసభ్యులు,కార్మికులు పాల్గొన్నారు.పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేశారు.
గత రాత్రి షార్జాలోని కార్నిష్ లో గణపతిని నిమర్జనం చేసారు.ఈ నిమర్జనంలో 100 మంది పైగా కార్మికులు పాల్గొని కార్యక్రమాన్నివిజయవంతం చేశారు.







తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







