ట్రక్లో దాక్కున్న 18 మంది ఇల్లీగల్ వర్కర్స్
- September 10, 2019యూఏఈ: ఓ ట్రక్లో దాక్కుని అక్రమంగా యూఏఈలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా, వారిని అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అల్ అయిన్లోని కతామ్ అల్ షక్లా పోర్ట్లో ఈ ఘటన జరిగింది. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అబుదాబీ కస్టమ్స్తో కలిసి పోలీసులు ఈ ఆపరేషన్ని చేపట్టారు. ఇలా దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారి కారణంగా అసాంఘీక కార్యకలాపాలు పెరుగుతాయనీ, దోపిడీలు, హత్యలు వంటి ఘటనలు చోటు చేసుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, అరెస్ట్ చేసినవారిలో మహిళలు కూడా వున్నారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..