ట్రక్లో దాక్కున్న 18 మంది ఇల్లీగల్ వర్కర్స్
- September 10, 2019
యూఏఈ: ఓ ట్రక్లో దాక్కుని అక్రమంగా యూఏఈలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా, వారిని అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అల్ అయిన్లోని కతామ్ అల్ షక్లా పోర్ట్లో ఈ ఘటన జరిగింది. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అబుదాబీ కస్టమ్స్తో కలిసి పోలీసులు ఈ ఆపరేషన్ని చేపట్టారు. ఇలా దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారి కారణంగా అసాంఘీక కార్యకలాపాలు పెరుగుతాయనీ, దోపిడీలు, హత్యలు వంటి ఘటనలు చోటు చేసుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, అరెస్ట్ చేసినవారిలో మహిళలు కూడా వున్నారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!