భర్తపై ఫిర్యాదు చేసిన భార్య..భర్తకి గాయాలు.!
- September 11, 2019కువైట్: ఓ ఇరానీ మహిళ, తన భర్త తనను శారీరకంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, విచారణ సందర్భంగా అధికారులకు ఆశ్చర్యం గొలిపే వాస్తవాలు తెలిశాయి. ఈ కేసులో భర్త నిందితుడు కాదనీ, బాధితుడనీ తేల్చారు. భర్త శరీరంపై తీవ్రమైన గాయాల్ని అధికారులు గుర్తించారు. ఆ గాయాలకు భార్య కారణమని పోలీసులు నిర్ధారించడం జరిగింది. మెడికల్ రిపోర్ట్స్ని సాక్ష్యంగా అధికారులు చూపించడం జరుగుతోంది. ఈ జంటని తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు