భర్తపై ఫిర్యాదు చేసిన భార్య..భర్తకి గాయాలు.!
- September 11, 2019
కువైట్: ఓ ఇరానీ మహిళ, తన భర్త తనను శారీరకంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, విచారణ సందర్భంగా అధికారులకు ఆశ్చర్యం గొలిపే వాస్తవాలు తెలిశాయి. ఈ కేసులో భర్త నిందితుడు కాదనీ, బాధితుడనీ తేల్చారు. భర్త శరీరంపై తీవ్రమైన గాయాల్ని అధికారులు గుర్తించారు. ఆ గాయాలకు భార్య కారణమని పోలీసులు నిర్ధారించడం జరిగింది. మెడికల్ రిపోర్ట్స్ని సాక్ష్యంగా అధికారులు చూపించడం జరుగుతోంది. ఈ జంటని తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







