50ఏళ్ల అభివృద్ధి: కె.తారక రామారావు
- January 09, 2016
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో వంద సీట్లు సాధించి, బల్దియా పీఠం కైవసం చేసుకుంటామని తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. బల్దియా పోరులో గెలుపు గుర్రాల వడపోత త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. తెరాస 18 నెలల పాలనే గీటురాయిగా ప్రజల్లోకి వెళ్తామని, మహిళలకు సమాన అవకాశాలుండాలనే 50శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు పేర్కొన్నారు. హరీష్రావుతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందన్న కేటీఆర్, వీలును బట్టి గ్రేటర్లో ముఖ్యమంత్రి ప్రచార సభలు ఉంటాయని వివరించారు. ఐదేళ్లు హైదరాబాద్ను అప్పగిస్తే 50ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







