ఏ.పి:మాజీ స్పీకర్ టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ మృతి...
- September 16, 2019
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని తన ఇంట్లో ఆయన ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి యత్నించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని బసవతారకం ఆస్పత్రికి తరలించారు.వెంటిలేటర్పై మాజీ స్పీకర్కు వైద్యులు చికిత్స అందిస్తుండగానే కోడెల మృతి చెందారు.అయితే కొంత కాలంగా కోడెలను కేసులు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.కోడెల మృతి పై కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకూ మీడియా ముందుకు రాలేదు.
తాజా వార్తలు
- జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు