ఏ.పి:మాజీ స్పీకర్ టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ మృతి...

- September 16, 2019 , by Maagulf
ఏ.పి:మాజీ స్పీకర్ టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ మృతి...

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఆయన ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి యత్నించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని బసవతారకం ఆస్పత్రికి తరలించారు.వెంటిలేటర్‌పై మాజీ స్పీకర్‌కు వైద్యులు చికిత్స అందిస్తుండగానే కోడెల మృతి చెందారు.అయితే కొంత కాలంగా కోడెలను కేసులు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.కోడెల మృతి పై కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకూ మీడియా ముందుకు రాలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com