అక్టోబర్ 30న ప్రారంభం కానున్న షార్జా బుక్ ఫెయిర్
- September 17, 2019
38వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఎప్ఐబిఎఫ్), అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు జరగనుందని షార్జా బుక్ అథారిటీ (ఎస్బిఎ) వెల్లడించింది. ఎస్బిఎ ఛైర్మన్ అహ్మద్ బిన్ రక్కాద్ అల్ అమ్మెరి మాట్లాడుతూ ఈ ఏడాది బుక్ ఫెయిర్, సార్జా వరల్డ్ బుక్ క్యాపిటల్ - 'ఓపెన్ బుక్స్ ఓపెన్ మైండ్స్' అనే కాన్సెప్ట్తో వుంటుందని చెప్పారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఆదర్స్, పబ్లిషర్స్, ఇంటలెక్చువల్స్ మరియు ఆర్టిస్ట్స్ ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. గత ఏడాది 2.23 మిలియన్ మంది 37వ ఎడిషన్ షార్జా బుక్ ఫెయిర్లో పాల్గొన్నారు. ఇందులో 230,000 మంది విద్యార్థులు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..