అక్టోబర్‌ 30న ప్రారంభం కానున్న షార్జా బుక్‌ ఫెయిర్‌

- September 17, 2019 , by Maagulf
అక్టోబర్‌ 30న ప్రారంభం కానున్న షార్జా బుక్‌ ఫెయిర్‌

38వ ఎడిషన్‌ షార్జా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ (ఎప్‌ఐబిఎఫ్‌), అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 8 వరకు జరగనుందని షార్జా బుక్‌ అథారిటీ (ఎస్‌బిఎ) వెల్లడించింది. ఎస్‌బిఎ ఛైర్మన్‌ అహ్మద్‌ బిన్‌ రక్కాద్‌ అల్‌ అమ్మెరి మాట్లాడుతూ ఈ ఏడాది బుక్‌ ఫెయిర్‌, సార్జా వరల్డ్‌ బుక్‌ క్యాపిటల్‌ - 'ఓపెన్‌ బుక్స్‌ ఓపెన్‌ మైండ్స్‌' అనే కాన్సెప్ట్‌తో వుంటుందని చెప్పారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఆదర్స్‌, పబ్లిషర్స్‌, ఇంటలెక్చువల్స్‌ మరియు ఆర్టిస్ట్స్‌ ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. గత ఏడాది 2.23 మిలియన్‌ మంది 37వ ఎడిషన్‌ షార్జా బుక్‌ ఫెయిర్‌లో పాల్గొన్నారు. ఇందులో 230,000 మంది విద్యార్థులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com