అక్టోబర్ 30న ప్రారంభం కానున్న షార్జా బుక్ ఫెయిర్
- September 17, 2019
38వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఎప్ఐబిఎఫ్), అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు జరగనుందని షార్జా బుక్ అథారిటీ (ఎస్బిఎ) వెల్లడించింది. ఎస్బిఎ ఛైర్మన్ అహ్మద్ బిన్ రక్కాద్ అల్ అమ్మెరి మాట్లాడుతూ ఈ ఏడాది బుక్ ఫెయిర్, సార్జా వరల్డ్ బుక్ క్యాపిటల్ - 'ఓపెన్ బుక్స్ ఓపెన్ మైండ్స్' అనే కాన్సెప్ట్తో వుంటుందని చెప్పారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఆదర్స్, పబ్లిషర్స్, ఇంటలెక్చువల్స్ మరియు ఆర్టిస్ట్స్ ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. గత ఏడాది 2.23 మిలియన్ మంది 37వ ఎడిషన్ షార్జా బుక్ ఫెయిర్లో పాల్గొన్నారు. ఇందులో 230,000 మంది విద్యార్థులు.
తాజా వార్తలు
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు







