స్కూల్ కూలింగ్ సిస్టమ్లో అగ్ని ప్రమాదం
- September 17, 2019
మస్కట్: స్కూల్ కూలింగ్ సిస్టమ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన దోఫార్ గవర్నరేట్లో జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. ఫైర్ ఫైటింగ్ టీమ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేసినట్లు అధికారులు వివరించారు. విలాయత్ సలాలాలోని ఎవి స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 2వ తేదీన ఓ స్కూల్ ఎయిర్ కండిషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకంది. ఆ ఘటనలో కూడా ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









