150 కిలోల పాడైపోయిన ఫిష్ స్వాధీనం
- September 19, 2019
బహ్రెయిన్: అగ్రికల్చర్ మరియు మెరిటైమ్ వెల్త్ ఏజెన్సీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెరిటైమ్ సూపర్విజన్ టీమ్, 150 కిలోల పాడైపోయిన చేపల్ని మనామా సెంట్రల్ మార్కెట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులర్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లో ఈ పాడైపోయిన ఫిష్ని గుర్తించారు. వినియోగదారులు, చేపల్ని కొనుగోలు చేసేముందు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. మరోపక్క, మనామా సెంట్రల్ మార్కెట్కి సంబంధించి ఫిష్ మార్కెట్ రివాంప్ పనులు 40 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







