వాహనాల దొంగతనం కేసులో 10 మంది అరెస్ట్
- September 19, 2019
మస్కట్: ఒమన్లో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న 10 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. కీస్ని రీ-ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా నిందితులు వాహనాల్ని దొంగిలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వాహనాల నిర్వహణలో వాహనదారులు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. కార్ల దొంగతనాలకు సంబంధించి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో అత్యంత పకడ్బందీగా ఆపరేషన్ నిర్వహించి 10 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







