వాహనాల దొంగతనం కేసులో 10 మంది అరెస్ట్
- September 19, 2019
మస్కట్: ఒమన్లో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న 10 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. కీస్ని రీ-ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా నిందితులు వాహనాల్ని దొంగిలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వాహనాల నిర్వహణలో వాహనదారులు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. కార్ల దొంగతనాలకు సంబంధించి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో అత్యంత పకడ్బందీగా ఆపరేషన్ నిర్వహించి 10 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







