5000 దిర్హామ్ల జరీమానాపై ప్రకటన చేసిన ప్రాసిక్యూషన్
- September 19, 2019
యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ హెచ్చరిక ప్రకటనను జారీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తమ వాహనాన్ని యూఏఈలో నడపరాదని ప్రాసిక్యూషన్ ఈ హెచ్చరిక ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే, 5000 దిర్హామ్ల జరీమానా విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ వుండీ.. ఆ వాహనంతో మ్యాచ్ కాకపోయినా జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







