5000 దిర్హామ్ల జరీమానాపై ప్రకటన చేసిన ప్రాసిక్యూషన్
- September 19, 2019యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ హెచ్చరిక ప్రకటనను జారీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తమ వాహనాన్ని యూఏఈలో నడపరాదని ప్రాసిక్యూషన్ ఈ హెచ్చరిక ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే, 5000 దిర్హామ్ల జరీమానా విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ వుండీ.. ఆ వాహనంతో మ్యాచ్ కాకపోయినా జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు