5000 దిర్హామ్ల జరీమానాపై ప్రకటన చేసిన ప్రాసిక్యూషన్
- September 19, 2019
యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ హెచ్చరిక ప్రకటనను జారీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తమ వాహనాన్ని యూఏఈలో నడపరాదని ప్రాసిక్యూషన్ ఈ హెచ్చరిక ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే, 5000 దిర్హామ్ల జరీమానా విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ వుండీ.. ఆ వాహనంతో మ్యాచ్ కాకపోయినా జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







