దోహా లో మెడికల్ క్యాంపు పోస్టర్ ను ఆవిష్కరించిన భారత్ రాయబారి
- September 23, 2019
ఖతార్:ఇండియన్ కమ్యూనిటీ బెనోవలెంట్ ఫోరం మరియు తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జరుగబోయే మెడికల్ క్యాంపు పోస్టర్ ను ఆవిష్కరించిన భారత్ రాయబారి పి.కుమారన్.
తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు సుందరగిరి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం
ఈ నెల 27న అల్లివియా హాస్పిటల్ లో ICBF వారి సౌజన్యంతో ప్రత్యేకంగా కార్మికులు మరియు మత్స్యకారుల కోసం మెడికల్ క్యాంపు జరుగుతుందని , క్యాంపు లో హాస్పిటల్ వైద్య బృందం కార్మికులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ సంద్భంగా ఇండియన్ అంబాసడార్ కుమారన్, ఎంబసీ ప్రధాన కార్యదర్శి S.ఫేహిం , తో పాటు ICBF అధ్యక్షులు బాబు రాజన్, ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ, ప్రధాన కార్యదర్శి ఆవినాష్ , సహాయ కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు, రాజినీమూర్తి మరియు తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు మహేందర్,ఎల్లయ్య, శాంకరచరి పాల్గొన్నారు.
ప్రయాణ సౌకర్యం కలదు.. సంప్రదించవసిన నెంబర్లు..
#సనయ్యా...77212911,66732459,77651234,66224139
#DOHA 33248542, 70691202, 77883034
#WAKRA 33473690,
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







