దోహా లో మెడికల్ క్యాంపు పోస్టర్ ను ఆవిష్కరించిన భారత్ రాయబారి
- September 23, 2019
ఖతార్:ఇండియన్ కమ్యూనిటీ బెనోవలెంట్ ఫోరం మరియు తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జరుగబోయే మెడికల్ క్యాంపు పోస్టర్ ను ఆవిష్కరించిన భారత్ రాయబారి పి.కుమారన్.
తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు సుందరగిరి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం
ఈ నెల 27న అల్లివియా హాస్పిటల్ లో ICBF వారి సౌజన్యంతో ప్రత్యేకంగా కార్మికులు మరియు మత్స్యకారుల కోసం మెడికల్ క్యాంపు జరుగుతుందని , క్యాంపు లో హాస్పిటల్ వైద్య బృందం కార్మికులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ సంద్భంగా ఇండియన్ అంబాసడార్ కుమారన్, ఎంబసీ ప్రధాన కార్యదర్శి S.ఫేహిం , తో పాటు ICBF అధ్యక్షులు బాబు రాజన్, ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ, ప్రధాన కార్యదర్శి ఆవినాష్ , సహాయ కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు, రాజినీమూర్తి మరియు తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు మహేందర్,ఎల్లయ్య, శాంకరచరి పాల్గొన్నారు.
ప్రయాణ సౌకర్యం కలదు.. సంప్రదించవసిన నెంబర్లు..
#సనయ్యా...77212911,66732459,77651234,66224139
#DOHA 33248542, 70691202, 77883034
#WAKRA 33473690,
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







