దోహా లో మెడికల్ క్యాంపు పోస్టర్ ను ఆవిష్కరించిన భారత్ రాయబారి
- September 23, 2019
ఖతార్:ఇండియన్ కమ్యూనిటీ బెనోవలెంట్ ఫోరం మరియు తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జరుగబోయే మెడికల్ క్యాంపు పోస్టర్ ను ఆవిష్కరించిన భారత్ రాయబారి పి.కుమారన్.
తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు సుందరగిరి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం
ఈ నెల 27న అల్లివియా హాస్పిటల్ లో ICBF వారి సౌజన్యంతో ప్రత్యేకంగా కార్మికులు మరియు మత్స్యకారుల కోసం మెడికల్ క్యాంపు జరుగుతుందని , క్యాంపు లో హాస్పిటల్ వైద్య బృందం కార్మికులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ సంద్భంగా ఇండియన్ అంబాసడార్ కుమారన్, ఎంబసీ ప్రధాన కార్యదర్శి S.ఫేహిం , తో పాటు ICBF అధ్యక్షులు బాబు రాజన్, ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ, ప్రధాన కార్యదర్శి ఆవినాష్ , సహాయ కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు, రాజినీమూర్తి మరియు తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు మహేందర్,ఎల్లయ్య, శాంకరచరి పాల్గొన్నారు.
ప్రయాణ సౌకర్యం కలదు.. సంప్రదించవసిన నెంబర్లు..
#సనయ్యా...77212911,66732459,77651234,66224139
#DOHA 33248542, 70691202, 77883034
#WAKRA 33473690,
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!