దోహా లో మెడికల్ క్యాంపు పోస్టర్ ను ఆవిష్కరించిన భారత్ రాయబారి
- September 23, 2019
ఖతార్:ఇండియన్ కమ్యూనిటీ బెనోవలెంట్ ఫోరం మరియు తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జరుగబోయే మెడికల్ క్యాంపు పోస్టర్ ను ఆవిష్కరించిన భారత్ రాయబారి పి.కుమారన్.
తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు సుందరగిరి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం
ఈ నెల 27న అల్లివియా హాస్పిటల్ లో ICBF వారి సౌజన్యంతో ప్రత్యేకంగా కార్మికులు మరియు మత్స్యకారుల కోసం మెడికల్ క్యాంపు జరుగుతుందని , క్యాంపు లో హాస్పిటల్ వైద్య బృందం కార్మికులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ సంద్భంగా ఇండియన్ అంబాసడార్ కుమారన్, ఎంబసీ ప్రధాన కార్యదర్శి S.ఫేహిం , తో పాటు ICBF అధ్యక్షులు బాబు రాజన్, ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ, ప్రధాన కార్యదర్శి ఆవినాష్ , సహాయ కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు, రాజినీమూర్తి మరియు తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు మహేందర్,ఎల్లయ్య, శాంకరచరి పాల్గొన్నారు.
ప్రయాణ సౌకర్యం కలదు.. సంప్రదించవసిన నెంబర్లు..
#సనయ్యా...77212911,66732459,77651234,66224139
#DOHA 33248542, 70691202, 77883034
#WAKRA 33473690,
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







