మస్కట్లో మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభం
- September 23, 2019
మస్కట్:అల్ ఖౌద్ పరిసరాల్లో నివసిస్తున్నవారి కోసం మస్కట్ ప్రావిన్స్ హాస్పిటల్ (ఎంపిహెచ్) ప్రారంభమయ్యింది. ఈ ఏరియాలో ఇది కొత్త మల్టీ స్పెషాలిటీ ఫ్యామిలీ క్లీనిక్ అని అధికారులు పేర్కొంటున్నారు. అల్ ఖౌద్లోని మజూన్ స్ట్రీట్లో అందరికీ అనువుగా వుండేలా దీన్ని తీర్చిదిద్దారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - ప్లానింగ్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అలి బిన్ తలిబ్ అల్ హినాయ్ ఈ క్లినిక్ని ప్రారంభించారు. ఇంటర్నల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, డెంటల్, కాస్మోటాలజీ, ఇఎన్టి వంటి విభాగాలు ఇక్కడ అందుబాటులో వుంటాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ క్లినిక్స్ పనిచేస్తాయి. అన్ని ప్రముఖ ఇన్సూరెన్స్ సౌకర్యాలూ ఇక్కడ సులువుగా అందుబాటులో వుంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







