వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్: దోహాకి అథ్లెట్స్ రాక మొదలు
- September 23, 2019
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఎఎఫ్) వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ నేపథ్యంలో అథ్లెట్స్, స్పోర్ట్స్ అఫీషియల్స్ రావడం మొదలైంది. ఐదు రోజుల్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. 209 దేశాలకు చెందిన 2,000 మందికి పైగా అథ్లెట్స్ ఈ పోటీల్లో పాల్గొంటారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఈ పోటీలు జరుగుతాయి. కాగా, ఖతార్ అధికార యంత్రాంగం ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ యూనిట్స్, అథ్లెట్స్కి, వారి సహాయకులకి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పోటీల కోసం వచ్చే అథ్లెట్స్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లను హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేశారు. భద్రత పరంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







