స్నేహితురాలికి డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారం చేయించిన మహిళలు
- September 25, 2019
కువైట్: ఇద్దరు మహిళలు తమ స్నేహితురాలికి మత్తు మందు ఇవ్వగా బాధితురాలిపై ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. విటమిన్ ట్యాబ్లెట్లుగా చూపి, తన కుమార్తెపై ఆమె స్నేహితులు డ్రగ్స్ ప్రయోగించినట్లు ఫిర్యాదులో బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులైన ఇద్దరు మహిళలకు సమన్లు జారీ చేశారు. ఘటన జరిగిన ఛాలెంట్ వివరాల్ని బాధితురాలి తండ్రి పిటిషన్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







