స్నేహితురాలికి డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారం చేయించిన మహిళలు

- September 25, 2019 , by Maagulf
స్నేహితురాలికి డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారం చేయించిన మహిళలు

కువైట్: ఇద్దరు మహిళలు తమ స్నేహితురాలికి మత్తు మందు ఇవ్వగా బాధితురాలిపై ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. విటమిన్‌ ట్యాబ్లెట్లుగా చూపి, తన కుమార్తెపై ఆమె స్నేహితులు డ్రగ్స్‌ ప్రయోగించినట్లు ఫిర్యాదులో బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులైన ఇద్దరు మహిళలకు సమన్లు జారీ చేశారు. ఘటన జరిగిన ఛాలెంట్‌ వివరాల్ని బాధితురాలి తండ్రి పిటిషన్‌లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com