చారిత్రాత్మక ఘట్టం: అంతరిక్షంలోకి యూఏఈ ఆస్ట్రోనాట్
- September 26, 2019
అంతరిక్షంలోకి తొలిసారిగా యూఏఈకి చెందిన ఆస్ట్రోనాట్ దూసుకెళ్ళడాన్ని మొత్తం యూఏఈ సమాజం ఆసక్తిగా తిలకించింది. సోయుజ్ రాకెట్ ద్వారా అంతరిక్షం వైపు యూఏఈ ఆస్ట్రోనాట్ హజా అల్ మన్సూరి దూసుకెళ్ళారు. రాకెట్ లిఫ్ట్ ఆఫ్ వీడియోను యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ తన మొబైల్ ఫోన్లో ప్రత్యక్షంగా వీక్షించారు. సైక్లింగ్ చేస్తూ ఈ వీడియోను వీక్షించిన విషయాన్ని షేక్ మొహమ్మద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కజకిస్తాన్ నుంచి ఈ రాకెట్, అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. మాజీ ఫైటర్ జెట్ పైలట్ కుమారుడైన అల్ మన్సౌరి, అంతరిక్ష కేంద్రం వద్దకు వెళ్ళి, ఓ వారం రోజుల తర్వాత భూమికి చేరుకుంటారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









