చారిత్రాత్మక ఘట్టం: అంతరిక్షంలోకి యూఏఈ ఆస్ట్రోనాట్
- September 26, 2019
అంతరిక్షంలోకి తొలిసారిగా యూఏఈకి చెందిన ఆస్ట్రోనాట్ దూసుకెళ్ళడాన్ని మొత్తం యూఏఈ సమాజం ఆసక్తిగా తిలకించింది. సోయుజ్ రాకెట్ ద్వారా అంతరిక్షం వైపు యూఏఈ ఆస్ట్రోనాట్ హజా అల్ మన్సూరి దూసుకెళ్ళారు. రాకెట్ లిఫ్ట్ ఆఫ్ వీడియోను యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ తన మొబైల్ ఫోన్లో ప్రత్యక్షంగా వీక్షించారు. సైక్లింగ్ చేస్తూ ఈ వీడియోను వీక్షించిన విషయాన్ని షేక్ మొహమ్మద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కజకిస్తాన్ నుంచి ఈ రాకెట్, అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. మాజీ ఫైటర్ జెట్ పైలట్ కుమారుడైన అల్ మన్సౌరి, అంతరిక్ష కేంద్రం వద్దకు వెళ్ళి, ఓ వారం రోజుల తర్వాత భూమికి చేరుకుంటారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







