భారత్కు బయల్దేరిన ప్రధాని మోదీ...
- September 28, 2019హోస్టన్లో 50 వేల మంది ఎన్నారైలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కలిసి... హౌడీ మోదీ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలను ఆకర్షించారు. ఆ తర్వాత న్యూయార్క్... ఐక్యరాజ్యసమితిలో జరిగిన వాతావరణ సదస్సులో పాల్గొని... కాలుష్య నివారణకు భారత్ తీసుకున్న చర్యల్ని వివరించారు. ఆ తర్వాత... ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 74వ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ... శాంతి మార్గాన్ని ప్రపంచదేశాలు అనుసరించాలని కోరారు. ఇలా... తనదైన శైలిలో వారం రోజుల అమెరికా పర్యటనతో ప్రపంచ దేశాల అధినేతల్ని ఆలోచనలో పడేసిన ప్రధాని మోదీ... అంతర్జాతీయ నేతగా ఎదిగారు. ఈ సందర్భంగా... తిరిగి భారత్ వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..