భారత్‌కు బయల్దేరిన ప్రధాని మోదీ...

- September 28, 2019 , by Maagulf
భారత్‌కు బయల్దేరిన  ప్రధాని మోదీ...

హోస్టన్‌లో 50 వేల మంది ఎన్నారైలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి... హౌడీ మోదీ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలను ఆకర్షించారు. ఆ తర్వాత న్యూయార్క్‌... ఐక్యరాజ్యసమితిలో జరిగిన వాతావరణ సదస్సులో పాల్గొని... కాలుష్య నివారణకు భారత్ తీసుకున్న చర్యల్ని వివరించారు. ఆ తర్వాత... ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 74వ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ... శాంతి మార్గాన్ని ప్రపంచదేశాలు అనుసరించాలని కోరారు. ఇలా... తనదైన శైలిలో వారం రోజుల అమెరికా పర్యటనతో ప్రపంచ దేశాల అధినేతల్ని ఆలోచనలో పడేసిన ప్రధాని మోదీ... అంతర్జాతీయ నేతగా ఎదిగారు. ఈ సందర్భంగా... తిరిగి భారత్ వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com