రస్ అల్ ఖైమాలో యూఏఈ మిలిటరీ రిహార్సల్స్
- October 05, 2019
యూఏఈ ఆర్మమడ్ ఫోర్సెస్, రస్ అల్ ఖైమాలోని అల్ హమ్రా ప్రాంతంలో మిలటరీ రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు భారీగా శబ్దాలు వచ్చే అవకాశం వుందంటూ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. 6వ ఎడిషన్ ఆఫ్ యూనియన్ ఫోర్ట్రెస్లో భాగంగా ఈ మిలటరీ ఎక్సర్సైజ్లు నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు ఈ రిహార్సల్స్ కొనసాగుతాయి. రిహార్సల్స్ జరుగుతున్న ప్రాంతానికి అతి దగ్గరగా రాకూడదనీ, ఫొటోలు తీసేందుకు ప్రయత్నించవద్దని, సముద్రం వైపు నుంచి అస్సలు రాకూడదని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓ హెచ్చరికని కూడా జారీ చేయడం జరిగింది. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, స్పీడ్ బోట్లు వంటివి ఈ రిహార్సల్స్లో పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







