రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు
- October 07, 2019
కువైట్ సిటీ: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ఓ కువైటీ వ్యక్తి గాయపడ్డారు. షేక్ జబెర్ బ్రిడ్జిపై అల్ సుబ్బియా వైపుగా వెళ్ళే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికుల్ని తీసుకెళుతున్న బస్సు, కారును ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా సబాహ్ హాస్పిటల్కి తరలించారు. మరో ఇద్దర్ని పారామెడిక్స్, జహ్రా హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







