రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు
- October 07, 2019
కువైట్ సిటీ: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ఓ కువైటీ వ్యక్తి గాయపడ్డారు. షేక్ జబెర్ బ్రిడ్జిపై అల్ సుబ్బియా వైపుగా వెళ్ళే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికుల్ని తీసుకెళుతున్న బస్సు, కారును ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా సబాహ్ హాస్పిటల్కి తరలించారు. మరో ఇద్దర్ని పారామెడిక్స్, జహ్రా హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!