జరిమానాల రద్దుని ప్రకటించిన యూఏఈ మినిస్ట్రీ
- October 07, 2019
ఇయర్ ఆఫ్ టోలరెన్స్లో భాగంగా యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్, 27,000కి పైగా ఎస్టాబ్లిష్మెంట్స్, 12,000 మంది ఉద్యోగులకు సంబంధించిన ఉల్లంఘనల జరిమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2019, ఆగస్ట్ 1 కి ముందు ఉల్లంఘనలకు ఈ రద్దు వర్తిస్తుంది. రెండు కేటగిరీలకు చెందిన ఉద్యోగులు తమ వర్క్ పర్మిట్స్ రీ-ఇష్యూడ్కి అవకాశం పొందుతున్నారు మినిస్టర్ నిర్ణయంతో. ప్రొబేషన్ సందర్భంగా కాంట్రాక్టువల్ రిలేషన్షిప్ కోల్పోయిన థర్డ్ నుంచి ఫిఫ్త్ స్కిల్ లెవల్స్ వర్కర్స్ ఈ నిర్ణయంతో ఎలిజిబిలిటీ పొందుతారు. దేశంలో హ్యూమన్ వాల్యూస్కి ఇస్తోన్న ఇంపార్టెన్స్ ఈ నిర్ణయంతో నిరూపితమయ్యిందని మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ నాజెర్ బిన్ థని అల్ హామ్లి చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!