జరిమానాల రద్దుని ప్రకటించిన యూఏఈ మినిస్ట్రీ

- October 07, 2019 , by Maagulf
జరిమానాల రద్దుని ప్రకటించిన యూఏఈ మినిస్ట్రీ

ఇయర్‌ ఆఫ్‌ టోలరెన్స్‌లో భాగంగా యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌, 27,000కి పైగా ఎస్టాబ్లిష్‌మెంట్స్‌, 12,000 మంది ఉద్యోగులకు సంబంధించిన ఉల్లంఘనల జరిమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2019, ఆగస్ట్‌ 1 కి ముందు ఉల్లంఘనలకు ఈ రద్దు వర్తిస్తుంది. రెండు కేటగిరీలకు చెందిన ఉద్యోగులు తమ వర్క్‌ పర్మిట్స్‌ రీ-ఇష్యూడ్‌కి అవకాశం పొందుతున్నారు మినిస్టర్‌ నిర్ణయంతో. ప్రొబేషన్‌ సందర్భంగా కాంట్రాక్టువల్‌ రిలేషన్‌షిప్‌ కోల్పోయిన థర్డ్‌ నుంచి ఫిఫ్త్‌ స్కిల్‌ లెవల్స్‌ వర్కర్స్‌ ఈ నిర్ణయంతో ఎలిజిబిలిటీ పొందుతారు. దేశంలో హ్యూమన్‌ వాల్యూస్‌కి ఇస్తోన్న ఇంపార్టెన్స్‌ ఈ నిర్ణయంతో నిరూపితమయ్యిందని మినిస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ నాజెర్‌ బిన్‌ థని అల్‌ హామ్లి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com