జరిమానాల రద్దుని ప్రకటించిన యూఏఈ మినిస్ట్రీ
- October 07, 2019
ఇయర్ ఆఫ్ టోలరెన్స్లో భాగంగా యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్, 27,000కి పైగా ఎస్టాబ్లిష్మెంట్స్, 12,000 మంది ఉద్యోగులకు సంబంధించిన ఉల్లంఘనల జరిమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2019, ఆగస్ట్ 1 కి ముందు ఉల్లంఘనలకు ఈ రద్దు వర్తిస్తుంది. రెండు కేటగిరీలకు చెందిన ఉద్యోగులు తమ వర్క్ పర్మిట్స్ రీ-ఇష్యూడ్కి అవకాశం పొందుతున్నారు మినిస్టర్ నిర్ణయంతో. ప్రొబేషన్ సందర్భంగా కాంట్రాక్టువల్ రిలేషన్షిప్ కోల్పోయిన థర్డ్ నుంచి ఫిఫ్త్ స్కిల్ లెవల్స్ వర్కర్స్ ఈ నిర్ణయంతో ఎలిజిబిలిటీ పొందుతారు. దేశంలో హ్యూమన్ వాల్యూస్కి ఇస్తోన్న ఇంపార్టెన్స్ ఈ నిర్ణయంతో నిరూపితమయ్యిందని మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ నాజెర్ బిన్ థని అల్ హామ్లి చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







