ఇండియన్ గ్యారేజీ కార్మికులపై దాడి
- October 17, 2019కువైట్: ఇద్దరు ఇండియన్ గ్యారేజీ వర్కర్స్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ మేరకు బాధిత గ్యారేజీ వర్కర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబు హలీఫా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు, నిందితుల్లో ఒకరు మిలిటరీ యూనిఫామ్ ధరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు రిపెయిర్ విషయమై తలెత్తిన వివాదమే ఈ ఘటనకు కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. దాడికి సంబంధించి సిసిటీవీ కెమెరాలో అంతా రికార్డ్ అయి వుందని బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు