ఇండియన్ గ్యారేజీ కార్మికులపై దాడి
- October 17, 2019
కువైట్: ఇద్దరు ఇండియన్ గ్యారేజీ వర్కర్స్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ మేరకు బాధిత గ్యారేజీ వర్కర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబు హలీఫా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు, నిందితుల్లో ఒకరు మిలిటరీ యూనిఫామ్ ధరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు రిపెయిర్ విషయమై తలెత్తిన వివాదమే ఈ ఘటనకు కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. దాడికి సంబంధించి సిసిటీవీ కెమెరాలో అంతా రికార్డ్ అయి వుందని బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!