ఇరాక్:ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు.. 25మంది మృతి
- October 26, 2019బాగ్దాద్: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో ఇరాక్ హోరెత్తుతోంది. పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేస్తోంది. శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు.. శుక్రవారం ఒక్కసారిగా తీవ్రతరమయ్యాయి. యువతకు ఉపాధి, మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు ఉధృతమవ్వడంతో ప్రభుత్వం అణచివేతకు దిగింది. నిరసనకారులపైకి బాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో 25మందికి పైగా చనిపోగా.. 1800 మంది గాయపడ్డారని సమాచారం. మరోవైపు ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు