ఇరాక్:ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు.. 25మంది మృతి
- October 26, 2019
బాగ్దాద్: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో ఇరాక్ హోరెత్తుతోంది. పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేస్తోంది. శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు.. శుక్రవారం ఒక్కసారిగా తీవ్రతరమయ్యాయి. యువతకు ఉపాధి, మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు ఉధృతమవ్వడంతో ప్రభుత్వం అణచివేతకు దిగింది. నిరసనకారులపైకి బాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో 25మందికి పైగా చనిపోగా.. 1800 మంది గాయపడ్డారని సమాచారం. మరోవైపు ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!