ఇరాక్‌:ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు.. 25మంది మృతి

- October 26, 2019 , by Maagulf
ఇరాక్‌:ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు.. 25మంది మృతి

బాగ్దాద్: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో ఇరాక్ హోరెత్తుతోంది. పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేస్తోంది. శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు.. శుక్రవారం ఒక్కసారిగా తీవ్రతరమయ్యాయి. యువతకు ఉపాధి, మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు ఉధృతమవ్వడంతో ప్రభుత్వం అణచివేతకు దిగింది. నిరసనకారులపైకి బాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో 25మందికి పైగా చనిపోగా.. 1800 మంది గాయపడ్డారని సమాచారం. మరోవైపు ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com