28 ఏళ్ల తరువాత రాజ్కిరణ్ -మీనా కాంబినేషన్
- November 04, 2019
సీనియర్ నటుడు రాజ్కిరణ్, నిన్నటితరం అందాలతార మీనా దాదాపు 28 ఏళ్ల తరువాత మళ్లీ కలిసి నటిస్తున్నారు. 1980ల్లో ఘనవిజయం సాధించిన 'ఎన్ రాసావిన్ మనసిలే' చిత్రంలో చివరిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'కుబేరన్'లో మళ్లీ వీరిద్దరూ వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఇందులో మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. అజయ్ వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం 'షైలాక్' చిత్రానికి తమిళ అనువాదమిది. రాజ్కిరణ్ స్వయంగా 'కుబేరన్'ను తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!