28 ఏళ్ల తరువాత రాజ్కిరణ్ -మీనా కాంబినేషన్
- November 04, 2019
సీనియర్ నటుడు రాజ్కిరణ్, నిన్నటితరం అందాలతార మీనా దాదాపు 28 ఏళ్ల తరువాత మళ్లీ కలిసి నటిస్తున్నారు. 1980ల్లో ఘనవిజయం సాధించిన 'ఎన్ రాసావిన్ మనసిలే' చిత్రంలో చివరిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'కుబేరన్'లో మళ్లీ వీరిద్దరూ వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఇందులో మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. అజయ్ వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం 'షైలాక్' చిత్రానికి తమిళ అనువాదమిది. రాజ్కిరణ్ స్వయంగా 'కుబేరన్'ను తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









