28 ఏళ్ల తరువాత రాజ్కిరణ్ -మీనా కాంబినేషన్
- November 04, 2019
సీనియర్ నటుడు రాజ్కిరణ్, నిన్నటితరం అందాలతార మీనా దాదాపు 28 ఏళ్ల తరువాత మళ్లీ కలిసి నటిస్తున్నారు. 1980ల్లో ఘనవిజయం సాధించిన 'ఎన్ రాసావిన్ మనసిలే' చిత్రంలో చివరిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'కుబేరన్'లో మళ్లీ వీరిద్దరూ వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఇందులో మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. అజయ్ వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం 'షైలాక్' చిత్రానికి తమిళ అనువాదమిది. రాజ్కిరణ్ స్వయంగా 'కుబేరన్'ను తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..







