జైషె ఇ మహ్మద్ నేత అరెస్టు
- January 13, 2016
పఠాన్ కోట్ వైమానిన స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి భారత్ అందించిన సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న పాక్ ఆ మాటను నిలబెట్టుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నది. ఈ రోజు ఉదయం నుంచీ జైషే ఇ అహ్మద్ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తూ ఆ ఉగ్ర సంస్థకు చెందిన పలువురిని అరెస్టు చేసిన పాకిస్థాన్ కొద్ది సేపటి కిందట జైషె ఇ అహ్మద్ అధినేత.. మౌలానా మసూద్ అజహర్ ను అదుపులోనికి తీసుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







