కువైట్ విమానాశ్రయంలో టెర్మినల్ మూసివేత
- December 06, 2019
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షేక్ సాద్ టెర్మినల్(టీ3) ను కొంత కాలంపాటు మూసివేయనున్నట్లు పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ప్రయాణికుల కోసం జనవరి నుంచి టెర్మినల్ 2 నిర్మాణం చేపట్టబోతున్నందన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. టెర్మినల్ 3కి వెళ్లే రహదారిని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక దుబాయ్ బడ్జెట్ క్యారియర్- ప్లైదుబాయ్ విమానాలు డిసెంబర్ 15 నుండి టెర్మినల్ 1కి మారుతాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









