కువైట్ విమానాశ్రయంలో టెర్మినల్ మూసివేత
- December 06, 2019
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షేక్ సాద్ టెర్మినల్(టీ3) ను కొంత కాలంపాటు మూసివేయనున్నట్లు పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ప్రయాణికుల కోసం జనవరి నుంచి టెర్మినల్ 2 నిర్మాణం చేపట్టబోతున్నందన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. టెర్మినల్ 3కి వెళ్లే రహదారిని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక దుబాయ్ బడ్జెట్ క్యారియర్- ప్లైదుబాయ్ విమానాలు డిసెంబర్ 15 నుండి టెర్మినల్ 1కి మారుతాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







