కువైట్ విమానాశ్రయంలో టెర్మినల్ మూసివేత
- December 06, 2019
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షేక్ సాద్ టెర్మినల్(టీ3) ను కొంత కాలంపాటు మూసివేయనున్నట్లు పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ప్రయాణికుల కోసం జనవరి నుంచి టెర్మినల్ 2 నిర్మాణం చేపట్టబోతున్నందన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. టెర్మినల్ 3కి వెళ్లే రహదారిని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక దుబాయ్ బడ్జెట్ క్యారియర్- ప్లైదుబాయ్ విమానాలు డిసెంబర్ 15 నుండి టెర్మినల్ 1కి మారుతాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!